మహర్షి (2019)
సరైన సమయంలో సరైన కథను చెప్పడం కూడా ఆర్టే. అలా, సరైన టైంలో సరైన కథాంశంతో వచ్చిన సినిమా “మహర్షి”. మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజ హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు “వంశీ పైడిపల్లి” దర్శకత్వం వహించాడు. “దిల్ రాజు”, “అశ్వనీదత్”, “పీవీపి” నిర్మించారు. కథ: డబ్బు సంపాదించడమే జీవితాశయంగా కలిగిన రిషి (మహేష్ బాబు) ప్రపంచంలోనే అతి పెద్ద కంపెనీకి సీ.ఈ.ఓగా ఎదుగుతాడు. సంవత్సరానికి 950 కోట్లు సంపాదించే రిషికి ఓ…