గౌతమిపుత్ర శాతకర్ణి (2017)
గీతను భగవంతుడు భోదించాడు కనుకే అది “భగవద్గీత” అయ్యింది. అదే మనిషి చెప్పుంటే అది ఓ మామూలు గీతగా మిగిలిపోయి ఉండేది. అంటే, మంచి విషయాన్ని బలహీనుడు చెబితే అది మామూలు విషయం అవుతుంది. అదే ఓ బలవంతుడు చెబితే శాసనం అవుతుంది. దర్శకుడు “క్రిష్” కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తాడు తన సినిమాల్లో. కేవలం మంచి కథలుంటే ఉంటే సరిపోదు. ఆ మంచి అందరికీ చేరాలి అంటే అంత బలమున్న వ్యక్తి చేత దాన్ని చెప్పించాలి.…