లోఫర్ (2015)
ఏ దర్శకుడైనా తన ప్రతి సినిమాను పూర్తి మనసుపెట్టి తీస్తాడు. కానీ పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మాత్రం తమ మనసును ఓ సినిమాలో ఉపయోగిస్తారు, మరో సినిమాలో ఉపయోగించరు. ఒకవేళ ఉపయోగిస్తే, “నేనింతే”, “టెంపర్” లాంటి సినిమాలు పుడతాయి. లేకపోతే “జ్యోతిలక్ష్మి”, “హార్ట్ ఎటాక్”లు వస్తాయి. విచిత్రంగా, పూరి ఈసారి “సగం” మనసుపెట్టి ఓ చిత్రం తీశాడు. అదే “లోఫర్”. వరుణ్ తేజ్, దిషా పటాని జంటగా రూపొందిన ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించారు.…