జై లవ కుశ (2017)
సినిమాకు కథే ప్రాణం కానీ ఆ కథకు ఊపిరి పోసి దాన్ని ప్రేక్షకుడి వరకు తీసుకొని వెళ్ళేది మాత్రం నటులే. అందుకే, ఒక్కోసారి అద్భుతమైన కథలు సరైన నటులు లేక మరుగునపడిన సందర్భాలు, ఓ మోస్తరు కథ కూడా నటుల వల్ల బ్రహ్మరథం పట్టించుకున్న దాఖలాలు సినీచరిత్రలో ఉన్నాయి. ఈ రెండో కోవకు చెందిన సినిమానే “జై లవ కుశ“. ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించిన ఈ సినిమాకు “బాబీ” దర్శకుడు. “ఎన్టీఆర్ ఆర్ట్స్” పతాకంపై “కళ్యాణ్…